బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను కలవాలని అస్సాంకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి అయిన టిన్సూకియా 600 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కి ఎట్టకేలకు గమ్యం చేరుకున్నాడు. ఫిబ్రవరి 13న గుజరాత్లోని గువాహటిలో జరగనున్న జరిగే ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సల్మాన్ వస్తున్నాడనే సంగతి తెలిసింది. టిన్సూకియాకు ప్రాంతం నుంచి భూపాన్ లిక్సెన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 8న బయల్దేరి ఫిబ్రవరి 13నాటికి నగరంలోని ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగే చోటుకు చేరుకున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇతని పేరిట ప్రత్యేకమైన ఘనత ఉంది. 60 నిమిషాల్లో 48 కిలోమీటర్లు హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్ పై ప్రయాణించిన రికార్డు ఉంది. గువాహటిలో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 15న జరగనుంది. ‘గువాహటిలో జరిగి ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడని తెలిసింది. ఫిబ్రవరి 8న జాగున్ ప్రాంతం(టిన్సూకియా) నుంచి బయల్దేరాను’ అని భూపెన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Assam: Bhupen Likson, a cyclist from Tinsukia reached Guwahati yesterday after cycling a distance of over 600 kms, to meet Salman Khan. He says,”I started this journey on Feb 8 from Jagun (Tinsukia) on a cycle to meet Salman Khan who will be in Guwahati to attend Filmfare Awards” pic.twitter.com/td28ojdXIS
— ANI (@ANI) February 14, 2020
ప్రెగ్నెసీ టెస్ట్ చేయించుకోమన్నారు… “బిగ్ బాస్”పై హేమ సంచలన వ్యాఖ్యలు