రామ్..శంకర్ చిత్రం తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనితో తన తదుపరి చిత్ర విశేషాలను రేపు (అక్టోబర్ 28) సాయంత్రం 4 : 30 నిమిషాలకు తెలియజేస్తున్నట్లు తన ట్విట్టర్ తెలిపాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి..ఎవరి డైరెక్షన్లో చేయాలి అనే సందేహంలో పడిపోయిన రామ్..మొత్తం మీద తన నెక్స్ట్ డైరెక్టర్ ను ఎంపిక చేసుకొని అభిమానులకు తీపి కబురు అందివ్వబోతున్నాడు.
పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం టాక్ పరంగానే కాక కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టించి, రామ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో రెట్టించిన ఉత్సాహంతో రామ్ తదుపరి ప్రాజెక్టుకు సిద్ధం అయ్యాడు.
💥DEEPAVALI SURPRISE!💥 #RAPO18 is Officially ON!! #KishoreTirumala #Manisharma @SravanthiMovies
Wish you all a #HappyDeepavali !!
Love..#RAPO pic.twitter.com/nezs4o8vhz
— RAm POthineni (@ramsayz) October 27, 2019
ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్