telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన రాజస్థాన్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ బౌలింగ్ తీసుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఒక్కో మ్యాచ్ ఆగడు అందులో ఢిల్లీ విజయం సాధిస్తే రాజస్థాన్ ఓడిపోయింది. అయితే గతంలో ఈ రెండు జట్లు 22 సార్లు ఎదురుపడ్డగా ఒక్కో జట్టు 11 మ్యాచ్ లలో గెలిచింది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు ఆధిక్యం సంపాదిస్తారు అనేది.

రాజస్థాన్ : మనన్ వోహ్రా, సంజు సామ్సన్ (w/c), డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (w /c), అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబాడా, టామ్ కుర్రాన్, అవేష్ ఖాన్

Related posts