ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని కేంద్రంపై ధ్వజమెత్తారు. గుడ్డు లోపల కోడిపిల్ల లోపలే చచ్చిపోయినట్టుగా దేశ ఆర్థిక పరిస్థితి తయారైందని రాహుల్ దుయ్యబట్టారు.
దేశ ఆర్థిక పరిస్థితిపై ఎవర్ని బాధ్యుల్ని చేయాలో ఆలోచించేందుకు ప్రధాని బుర్రకు పదునుపెట్టాలని వ్యంగ్యం ప్రదర్శించారు.”ఇంకెందుకాలస్యం! ఎవరికీ అంతుచిక్కని నిర్మలా గారు అందించిన పనికిమాలిన బడ్జెట్ ఉంది కదా! దేశ ఆర్థిక పరిస్థితికి ఆ చెత్త బడ్జెట్ ను కారణంగా చూపండి. నిర్మల గారిపై వేటు వేసి, తప్పంతా ఆమె నెత్తిన పడేయండని విమర్శలు చేశారు.
టీఆర్ఎస్ ట్రిక్స్కు మోసపోయే వారెవరు లేరు: విజయశాంతి