సత్యదేవ్, ఇషారెబ్బా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీరామ్’, ఫేమ్ ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ “ఉత్కంఠభరింతగా సాగే సినిమా ఇది. స్ర్కీన్ప్లే అద్భుతంగా ఉంటుంది” అని చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ ఆసక్తికరంగా సాగుతోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
next post
మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి