telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మల్లేపల్లి పై పోలీసుల దృష్టి…

మల్లేపల్లిలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ కు అడ్డాగా మల్లేపల్లి మారింది అంటున్నారు. మల్లేపల్లి లో న 20 సంవత్సరాల నుండి ఉంటున్నార ఉగ్రవాదులు మాలిక్ సోదరులు. గడిచిన 8 సంవత్సరాల్లో 6 గురు ఉగ్రవాదులను మల్లేపల్లి లో ఎన్ఐఎ పట్టుకుంది. మల్లేపల్లిలోని వస్త్ర దుకాణాలు ఆశ్రయం చేసుకుని ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సూరత్, ముంబై నుంచి బట్టల ఇంపోర్ట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మల్లేపల్లి ఉంది. అక్కడ మొత్తం 1200కు పైగా బట్టల షాపులు ఉన్నాయి. యూపీ, బీహార్ నుండి వచ్చి హోల్ సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్ గా ఉగ్రవాదులు మకాం వేస్తున్నారు.

Related posts