సర్కారు వారి పాట సినిమాలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో షూటింగ్ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రగా కనపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పడు ఈ వార్తతో ఈ సినిమాపై అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. ఈ సినిమా పరుశురామ్ దర్వకత్వంలో తెరకెక్కనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహిత హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల సాదారణంగా మొదలైంది. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వాయిదాలను దాటుకొని ఇప్పటికి షూటింగ్ను మొదలు చేసింది. మొదటగా కరోనా అంటూ దాదాపు ఎనిమిది నెలల పాటు వాయిదా పడింది. కానీ చిత్ర బృందం ముందు జాగ్రత్తలు, అన్ని నింబందనలను పాటిస్తూ వచ్చే ఏడాది మొదట్లో సినిమా షూటింగ్ను మొదలు చేయనుంది. అయితే ఇందులో పవన్ ఎలా కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడు అనేది హాట్ టాపిక్గా మారాయి. అంతేకాకుండా ఈ టాక్తో ఈ సినిమా కోసం ఇప్పుడు పవన్ ఫాన్స్ కూడా ఎదుకు చూడనున్నారు.
previous post
next post
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్