telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

దేశంలో లాక్ డౌన్.. చర్చిలో ప్రార్థనలు: పాస్టర్ అరెస్ట్

New couples attack SR Nagar

కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఓ పాస్టర్ లాక్ డౌన్ నిబంధనలను తుంగలోతొక్కరు. తూర్పుగోదావరి జిల్లాలో 150 మందితో చర్చీలో ప్రార్థనలు చేయించడం కలకలం రేపింది. ఆదివారం సందర్భంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆ చర్చి పాస్టర్ ను అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారికి ప్రజాసమూహాలే కారణమవుతాయని, అందరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినపట్టికే నిబంధనలనుఉల్లంఘించిన ఓ పాస్టర్ ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts