కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న పనబాక లక్ష్మీ నేడు చంద్రబాబు సమక్షంలో కుటుంబసమేతంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనితో తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు సభలో చంద్రబాబు సమక్షంలో పనబాక లక్ష్మీ దంపతులు టీడీపీలో చేరారు.
అనంతరం ఆమె పేరును తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సీఎం అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదాల పక్క పార్టీతో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభాకర్రెడ్డిని చూస్తే అసహ్యం వేస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స