ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పేరును ఏపీలో ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ గా మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్’ పేరును ‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
‘వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ అమలుకు ప్రత్యేక కమిటీ నియమించారు. మాజీ ఐఏఎస్ కె.సుజాతరావు అధ్యక్షతన 9 మంది వైద్య నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు