telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఉదయం నుంచే లిక్కర్ క్యూ!

liquor shop q

ఉదయం నుంచే లిక్కర్ క్యూ!

నేటి నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు వివరించారు. దీంతో మందుబాబులు ఉదయం 9 నుంచే మద్యం దుకాణాల వద్ద బారులుతీరారు. రాత్రి 8 గంటల తర్వాత వైన్ షాపులు మూసివేస్తారని తెలియడంతో చాలా చోట్ల మద్యం దుకాణాల వద్ద కొత్త సినిమా టిక్కెట్ల కోసం క్యూ కట్టినట్టు భారీగా జనాలు బారులు తీరారు.

Related posts