telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ కు మోడీ .. హెచ్చరిక.. ఏడురోజులలో యుద్ధమే…!!

Modi Imran Khan

పాక్ నిన్న భారతదేశానికి చెందిన యుద్ధ విమాన పైలెట్ ను పట్టుకున్నట్టు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అది నిజామా కాదా అనేదానిపై ఒక నిర్ణయానికి వచ్చాక, మోడీ పాక్ పై తీవ్రంగా స్పందించారు. తమ పైలెట్ ను జెనీవా ఒప్పందం ప్రకారం ఏడు రోజులలో భారత్ కు సురక్షితంగా అప్పగించాలని, లేదంటే అధికారికంగా యుద్ధం మొదలైనట్టే అని హెచ్చరించారు.

ఇప్పటికే పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మోడీ అన్నారు. నిజానికి అభినందన్(పైలట్ పేరు) పై దాడి జరిగినప్పుడే యుద్ధం ప్రారంభం అయినట్టని ఆయన అన్నారు. ఈ విషయాలను ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.

దీనిపై పాక్ స్పందించాల్సి ఉంది.

Related posts