telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

special train between vijayawada to gudur

హైదరాబాద్ నగరంలో ఆదివారం ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దయ్యాయి. జంట నగరాల నుంచి వివిధ రూట్లలో నిత్యం నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-నాంపల్లి మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలు బంద్ కానున్నాయి. యాకత్‌పురా-ఫలక్‌నుమా మధ్య కేబుల్‌ పనుల కారణంగా రైళ్ల రద్దైనట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమణించాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Related posts