telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా పోరుకు నాట్కో విరాళం.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు

KTR TRS Telangana

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నాట్కో ఫార్మా లిమిటెడ్ మద్దతుగా లిచింది. ఆ సంస్థ తమ వంతు సాయంగా వైద్య పరికరాలను అందజేసింది. రూ.2.50 కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్స్ అందించింది.

రూ.1.50 కోట్ల విలువైన మందులు, పరికరాలను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా నాట్కోకు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్-19పై పోరాటానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు.

Related posts