ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)లో మెగా జాబ్ ఫెయిర్ను నిర్వహించనుంది. 80కి పైగా కంపెనీలు ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొంటున్నట్లు నిథిమ్ సిబ్బంది తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతోపాటు బయోడేటా 10 కాపీలు, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఫొటో ఐడీ కార్డులతో నిథిమ్ క్యాంపస్కు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని వారు సూ చించారు. మరిన్ని వివరాలకు 9553 700035, 9703178671 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
చంద్రబాబు వల్లే తెలంగాణ ఉద్యమం: మంత్రి అవంతి