అమెరికాలోని వర్జీనియా… 2017లో యూనైటెడ్ ది రైట్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ పైకి జేమ్స్ అలెక్స్ అనే 22 ఏళ్ళ యువకుడు తన కారును నడిపించాడు. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. అలెక్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా అతన్ని కోర్టులో హాజరుపరచగా… వాదనలు విన్న కోర్టు అతను ఉద్దేశ్యపూర్వకంగానే కారును ఆందోళనకారులపై పొనిచ్చినట్టు నిర్ధారించింది. దీంతో అతడికి జీవిత ఖైదుతో పాటు 419 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.
previous post
రెడ్లలో జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ