హైదారాబాద్ ఐఐటీ విద్యార్థి మామిడి సురేశ్ నానో ఆర్టోగ్రఫీ పోటీలో సత్తాచాటారు. మొదటిస్థానంలో నిలిచి రూ. 50 వేల (700 యూఎస్ డాలర్ల) బహుమతి దక్కించుకున్నారు. గత సెప్టెంబర్లో ఫేస్బుక్ ఆన్లైన్లో నిర్వహించిన నానోఆర్టోగ్రఫీ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాల్గొన్నారు. రెండోస్థానంలో యూకేకు చెందిన ఎమ్మవార్డ్, మూడోస్థానంలో ఐరిన్ హెగ్స్టాడ్ నిలిచారు.
వీరితోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకకు చెందిన మీనాకేతన్ సేతి పీపుల్స్ చాయిస్లో ఎక్కువమందిని ఆకట్టుకుని రూ. 35 వేల బహుమతిని దక్కించుకున్నారు. ఆన్లైన్ పోటీలో ఎక్కువ లైక్లు, కామెంట్లు పొందినవారిని విజేతలుగా నిర్ణయించినట్టు నానోఆర్టోగ్రఫీ-2019 నిర్వాహకులు తెలిపారు.
ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు: జగన్