telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

నష్టాలతో .. ముగిసిన మార్కెట్లు..

husge loses again in stock markets

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నిన్న లాభాలతో ముగిసినా నేడు నష్టాలు తప్పలేదు. బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 38,730కి పడిపోయింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 11,641 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.08%), టీసీఎస్ (0.54%), బజాజ్ ఆటో (0.41%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.89%), వేదాంత (-2.26%), మారుతి సుజుకి (-2.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.37%), సన్ ఫార్మా (-1.31%).

Related posts