telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్ డౌన్ ?

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హోం మినిస్టర్ మహా ముద్ ఆధ్వర్యంలో లకిడికపుల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హోమ్ సెక్రెటరీ, డీజీపీ పలువురు కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. 30 తరువాత లాక్ డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అటు ప్రభుత్వానికి నివేదిక రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ సమర్పించగా…ఇప్పటికే హోమ్ శాఖకు ప్రతిపాదనలు చేరాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కర్ణాటక, గోవా, ఢిల్లీ స్టేట్స్ లాక్డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts