దేశ వ్యాప్తంగా ఇప్పుడు సీఎం యోగి డ్రెస్ కు క్రేజ్ పెరిగింది. 5 ఏళ్ల చిన్నారి, నవ్య తన తండ్రితో కలిసి లక్నోలోని బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు, CM యోగి ఆదిత్యనాథ్ వలె కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్షలు, గుండుతో బొమ్మ బుల్డోజర్ను తీసుకుని లక్నోలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నందున, లక్నోలో సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా కాషాయ వస్ర్తాలతో మెరిసిపోతున్నారు.
తాజా యూపీలో బీజేపీ ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. అక్కడి యూపీ ప్రజలువిజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు