గతంలో కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ పనికిరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆదివారం ట్రంప్ మాట్లాడుతూ ప్లాస్మా థెరపీ చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ విషయాన్ని తాము ముందే గ్రహించామని అన్నారు.
నిన్న ఢిల్లీ చేసిన పనిని నేడు అమెరికా చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఈ సందర్భంగా ఢిల్లీ వాసులకు, ఈ ఘనత సాధించిన దేశానికి నా కృతజ్ఞతలు” అని ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను కూడా కేజ్రీవాల్ జత చేశారు.
జగన్ అందుకే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ బుద్ధా