కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? అయితే కొనకుండా ఉచితంగానే స్మార్ట్ఫోన్ గెలుచుకునే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. ఏకంగా శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. పార్లే ఆగ్రో కంపెనీ యాపీ ఫిజ్ కాంటెస్ట్ను నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను బహుమతిగా అందించనుంది. ఈ కాంటెస్ట్ నవంబరు 22 వరకు అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్ఫోన్ గెలవాలంటే…
దేశ వ్యాప్తంగా యాపీ ఫిజ్ కాంటెస్ట్ అందుబాటులో ఉంది. @iamappyfizz పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్ డ్రింక్తో కలిపి మీరు ఏ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో షేరు చేయాలి. తర్వాత కాంటెస్ట్లో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. ఇలా చేస్తే మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. వీక్లి మార్చ్ కింద 60 మంది లక్కీ విజేతలు ఆర్ట్ఆఫ్ఫిజ్ కాక్టైల్ కిట్స్ గెలుచుకోవచ్చు. అలాగే గ్రాండ్ప్రైజ్ కింద నలుగురు విజేతలు ఏకంగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్ను గెలుచుకోవచ్చు. దీని ధర దాదాపు రూ.80,000.
What is your favourite food that you’d like to pair with @iamappyfizz ? Let your friends on Twitter know and win cool stuff. Follow @iamappyfizz for more details #ArtofFizz pic.twitter.com/5zMxzS1Uae
— Jr NTR (@tarak9999) 12 November 2019
Follow @feelthefizz and show us your creativity! Every week we will be giving out Samsung Galaxy Note 10+ phones! ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Link in bio for contest details ☝️☝️☝️⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#FEELTHEFIZZ #ArtofFizz https://t.co/oeULXJfuzN pic.twitter.com/jyOua4WwZY— Feel The Fizz (@iamappyfizz) 13 November 2019