telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీ అభిప్రాయాలు పంపండి.. జనసేన కార్యకర్తలకు అదిష్టానం విజ్ఞప్తి

janasena

మన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ పార్టీ బీజేపీలో విలీనం చేయాలని సంకల్పించారు. అందరి సలహాలు, సంప్రదింపులతో ఈ కార్యక్రమం జరగాలని జనసేన భావిస్తుంది. ఈ మేరకు విలీనం పై అభిప్రాయాలను తెలుపాలని కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ అదిష్టానం విజ్ఞప్తి చేసింది.

అందరి అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు ఆఫీసు మేల్ కు పంపించాలని ప్రకటనలో పేర్కొంది. దయచేసి అభిప్రాయాలను బహిరంగా వెల్లడించవద్దని తెలిపింది. 31 జనవరి, 2020 లోగా మీ అభిప్రాయాలని మేల్ కు మాత్రమే పంపించాలని ఆ పార్టీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts