telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆప్ ఎమ్మెల్యే నివాసంలో .. ఐటీ సోదాలు.. 2.5 కోట్ల నగదు స్వాధీనం.. !

it rides on aap mla house caught 2.5 crores

ఎన్నికల సందర్భంగా ఐటీ సోదాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ..సోదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మొత్తం 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉన్న ఆఫీసు, ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

గతంలో ఎమ్మెల్యే బాల్యన్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 2015లో జరిగిన ఎన్నికల సమయంలోనూ బాల్యన్ నియోజకవర్గంలో అధికారుల భారీ ఎత్తున లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Related posts