telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ రాక్షస ఆనందం పొందుతుంది…

నిన్న సోషల్ మీడియాలో మేము  పెట్టబోయే పార్టీ  అసూయ తో రాజన్న పేరుతో మమ్మల్ని కించపరిచే పనులు చేస్తున్నారు. షర్మిల,, KTR ఉన్న ఫోటో లు షేర్ చేస్తూ రక్షసిక ఆనందం పొందుతున్నారు బీజేపీ శ్రేణులు అని ఇందిర శోభన్ అన్నారు. సోషల్ మీడియా లో ఇలాంటి ఘటనలు చేసే వారిపైనే లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మైండ్ గేమ్ ఆడితే ఎవరు భయపడే పనిలేదు. అబద్దాలు చెప్పడం వల్ల వారిగేదేమి లేదు. బీజేపీ కుటిల రాజకీయాలు చేయడంలో దిట్ట. ఈ రుమోర్స్ వెనుకాల పూర్తిగా బీజేపీ హస్తం ఉంది అని తెలిపారు. బీజేపీ శ్రేణులు అంత అబద్దాలు చెప్తూ ఆత్మ సంపృథి చెందుతున్నారు. ప్రజలు కష్టాలు ప్రచారంలో పూర్తిగా బీజేపీ విఫలం అయింది. దుబ్బాకలో కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చారు.. ఇలాగ రుమోర్స్ చేయడంలో బీజేపీ కి పరిపాటి గా మారిపోయింది. దయచేసి కేంద్రం నిధులు సక్రమంగా అమలయేలా చూడండి ,చిల్లర రాజకీయాలు మానుకోండి అని తెలిపింది. దమ్ముంటే మా షర్మిల కార్యాచరణ విషయంలో ,విధానంలో మేము వొచ్చిన కొద్దీ రోజులో పార్టీ నాయకులని కొనడంతో మీరు ముందు అంజలో వున్నారు !!. బీజేపీ కి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం అని ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి అని పేర్కొంది.

Related posts