telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నేడు ఉప్పల్ స్టేడియం లో .. భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్..

first odi india-australia in uppal stadium

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు టీ20 సిరీస్ ను సమర్పించుకున్న భారత్ ఎలాగైనా వన్డే సిరీస్ లో గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది.

మరోవైపు టీ20 సిరీస్ జోరునే ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని కంగారూటు పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆడనున్న భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత జట్టు :
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, రాయుడు, జాదవ్, ధోని, శంకర్, జడేజా, కుల్ డీప్, షమీ, బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు :
ఫించ్, ఖవాజా, స్టోఇనిస్, హ్యాండ్స్ కొమ్బ్, మాక్స్ వెల్, టర్నర్, క్యారీ, కల్టర్ నైల్, కుమ్మిన్స్, బెహ్రాన్డ్రోఫ్, జాంపా.

Related posts