కరోనా వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతిని ఇస్తూ ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్లపై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ పెద్దలతో కలిసి ఫిల్మ్ ఛాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు హాజరయ్యారు.
In order to boost inbound #tourism, #TelanganaTourism Department will soon come up with an single window clearance for the filmmakers wishing to shoot their films across various tourist attractions in #Telangana State. pic.twitter.com/oNUkWMntna
— V Srinivas Goud (@VSrinivasGoud) August 24, 2020