telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

fire accident in mojanjahi market hyd

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ని సామర్లకోట మండలం జి.మేడపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా కార్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Related posts