telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో పాఠ‌శాల‌ల‌కు దసరా సెలవులు..ఎప్ప‌టినుంచి అంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వర‌కు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక క్రిస్టియ‌న్‌, మైనారిటీ పాఠ‌శాల‌లకు మాత్రం అక్టోబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు సెల‌వులు ప్రకటించింది. 7వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఈ విద్యాసంవత్సంలో పాఠశాలకు 220 పనిదినాలు, 80 సెలవుదినాలుగా ప్రభుత్వం పేర్కొంది.

Related posts