ఐఎస్టిఎ(ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కె కేశవులు ఎన్నిక కావడం పట్ల ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండిస్టీస్ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ఐఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ఐఎస్టిఎ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా కేశవులు నిలిచారని పేర్కొంది.
అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు తోడ్పాటును అందించేందుకు ఆయనకు ఈ సదావకాశం దక్కిందని ఎఫ్ఎస్ఐఐఐ డైరెక్టర్ జనరల్ రామ్ కౌండిన్య పేర్కొన్నారు.
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి