telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నుంచి చాలా రాష్ట్రాలు సురక్షితం: ట్రంప్ ట్వీట్

trump usa

కరోనా మహమ్మారితో ఆగ్ర రాజ్యం అల్లాడిపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ లో స్పందించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కకోవిడ్-19 నుంచి సురక్షితమవుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

“రాష్ట్రాలు సురక్షితం అవుతున్నాయి. దేశంలో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మనకెంతో ప్రియతములైన వయో వృద్ధులపై మరింత దృష్టిని, ప్రత్యేక శ్రద్ధను అన్నివేళలా అందిస్తామని పేర్కొన్నారు. వారందరి జీవితాలనూ మరింత మెరుగ్గా చేస్తాము. మీ అందరికీ ప్రేమతో…” అని ట్రంప్ ట్వీట్ చేశారు.

Related posts