telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ…

నేడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ బౌలింగ్ పంత్ తీసుకున్నాడు. దాంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో భారత టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా ను చెన్నై వేలంలో తీసుకున్న అందరూ ఊహించినట్లే అతనికి మొదటి మ్యాచ్ లో ఆడే అవకాశం రాలేదు.

ఢిల్లీ : శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానే, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రన్, అమిత్ మిశ్రా, అవెష్ ఖాన్

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, అంబటిరాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (w/c), మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్

Related posts