తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,795 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,14,483 కి చేరింది. ఆసుపత్రుల్లో 27,600 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 86,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ భారీనపడి 788 మంది మృత్యువాత పడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 449 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..