telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజులో 28 వేల కేసులు

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,637 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదైనాయి. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తనాగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 8,49,553కి చేరింది. 22,674 మంది మృత్యువాతపడ్డారు. 2,92,258 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకున్నారు.

Related posts