ఏపీ సీమ్ వైఎస్ జగన్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. తన కేబినెట్లో మంత్రులు డమ్మీలు కాదని, హీరోలని చెప్పారు. మంత్రులు, అధికారులు కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.
అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా జగన్ మంత్రులకు కూడా సూచించారు. గతంలో ఆయా మంత్రిత్వశాఖల్లో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో పెట్టాలని మంత్రులకు జగన్ సూచించారు.
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా