telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుంచి శాఖలవారీగా  జగన్ సమీక్షలు!

machilipatnam as ntr district by jagan

ఏపీ సీఎం వైస్ జగన్ ఈ రోజు తన నివాసంలో ఉన్నాతాధికారులతో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమీక్షలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. 

పరిపాలనలో ఎంతో కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్షను రేపు చేపడతారు. జూన్ 3 ఉదయం-విద్యాశాఖ, జూన్ 3 మధ్యాహ్నం-జలవనరుల శాఖ, జూన్ 4 ఉదయం-వ్యవసాయం, అనుబంధ రంగాలు, జూన్ 4 మధ్యాహ్నం-గృహనిర్మాణ శాఖ, జూన్ 6-సీఆర్డీయే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

Related posts