telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుంటూరు : .. వైసీపీ దాడులపై .. పుస్తకం విడుదల చేసిన బాబు ..

chandrababu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ రావణకాష్టంగా తయారైందన్నారు. గుంటూరులో వైసీపీ దాడులపై పుస్తకం విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేసి, నేతలపై కేసులు పెట్టి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.

వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో బాధితులు బాధలు చెప్పుకుంటే పెయిడ్ ఆర్టిస్టులంటున్నారన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారన్నారు.

Related posts