telugu navyamedia
క్రీడలు

భారత పురుషుల హాకీ జట్టుపై ప్రముఖుల ప్రశంసలు

టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా భారత కీర్తి పతాకం మరోసారి సగర్వంగా రెపరెపలాడింది. భారత పురుషుల హాకీ జట్టు 5-4 గోల్స్ తేడాతో జ‌ర్మ‌నీపై విజయం సాధించింది. ఈ చారిత్రక విజయంపై భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆనంద్‌ మహీంద్ర, కిరణ మజుందార్‌ షా లాంటి వ్యాపారవేత్తలు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియా హాకీ టీంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెన్‌ ఇన్‌ బ్లూ.. చక్‌ దే ఇండియా అంటూ ట్వీట్‌ చేశారు.

Related posts