ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇక టాలీవుడ్ నటులు, బుల్లితెర నటులు కూడా గోపీకా వేషధారణలో మెరిసిపోతున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ వేడుకని తన ఇంట్లో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది.
కాజల్ తాజాగా సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిషనల్ లుక్లో ఫ్లూట్ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది కాజల్. అనుపమా పరమేశ్వరన్, సదా సదా లంగా ఓణిలో సదా.. సాంప్రదాయ లుక్లో కనుల విందు చేసింది.
బుల్లి తెర నటి అంజలి కుతూరుని కృష్ణని గెటప్లో రెడీ చేసింది. యాంకర్ శ్రీముఖి, నవ్య స్వామి, అంజలి, హరితేజ, అషూరెడ్డి తదితులు తమ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
https://www.instagram.com/reel/CTMGa-upAj9/?utm_source=ig_web_copy_link