కేన్ విలియమ్సన్ ఇచ్చిన టైటిల్ ఫోజ్పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఈ ఫొటోలో ఇరు జట్ల కెప్టెన్లు చెరొపక్క నిలబడగా.. మధ్యలో డబ్ల్యూటీసీ టైటిల్ గదను ఉంచారు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వీళ్లతో(కివీస్ బౌలర్లు) ఆడాను. వాళ్ల బలం, బలహీనతలు నాకు
ఐపీఎల్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వెస్టిండీస్ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం కానుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) తేదీలను
భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ పోరుకు మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఫైనల్ శుక్రవారమే ప్రారంభం
డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్మన్తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు
మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా
డబ్ల్యూటీసీ ఫైనల్కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా ఆరు టెస్ట్ సిరీస్లు ఆడింది. వెస్టిండీస్తో మొదలైన
పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చేసినపనికి ప్రముఖ బేవరేజస్ సంస్థ కోకాకోలా ఏకంగా రూ.29వేల కోట్లు నష్టపోయింది. యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో జట్టు
ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో మిథాలీసేన ఫస్ట్ ఇన్నింగ్స్లో
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. దీంతో పిచ్తో పాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని