telugu navyamedia

రాజకీయ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌తో పాటు కవితను ఈడీ ప్రశ్నించింది.

navyamedia
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత, పోలీసు కస్టడీలో విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సహకరించడానికి నిరాకరించింది. ఢిల్లీ మద్యం

“అభివృద్ధి చెందుతున్న రాజకీయ ప్రచార వ్యూహాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత” ?

navyamedia
సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు  సర్వం సిద్ధమవుతోంది. అన్ని రాజకీయపార్టీలు తమ తమ ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రచారసభలతో అధికార

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. “రైజింగ్ భారత్ సమ్మిట్‌” లో ప్రధాని మోదీ.

navyamedia
నరేంద్ర మోదీ (Narendra Modi) భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రసంగాల ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిలిస్తున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రైజింగ్ భారత్

పిఠాపురంను మోడల్ సెగ్మెంట్‌గా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యణ్ ప్రతిజ్ఞ చేశారు.

navyamedia
పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిపిస్తే మోడల్‌ సెగ్మెంట్‌గా అభివృద్ధి చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో

తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధా కృష్ణన్ గారు ప్రమాణస్వీకారం.

navyamedia
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం 11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్

ఢిల్లీ లిక్కర్ కేసు: సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

navyamedia
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో రిమాండ్‌కు వెళ్లి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) జారీ చేసిన సమన్లను

తెలంగాణ నూతన గవర్నర్‌ గా సీపీ రాధాకృష్ణన్‌ పదవి బాధ్యతలు స్వీకరించారు.

navyamedia
తెలంగాణా గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె రాజీనామా తర్వాత, రాష్ట్రపతి తన

అందరి చూపు ఆదోని, ఆలూరు వైపే..

navyamedia
కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోగా, అధికార

సీఎం రేవంత్, సోనియా భేటీ, నేడు అభ్యర్థుల జాబితా

navyamedia
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర

‘MLA దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి’ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు.

navyamedia
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన

కొందరు అడ్డంకులు సృష్టిస్తారు, మేము వాటిని తొలగిస్తాము: సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
హైదరాబాద్: పేదల సంక్షేమ పథకాల అమలులో కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తమ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ “దత్తాత్రేయ హోసబలే”.

navyamedia
‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ’ ప్రతినిధి సభ ఆదివారం జరిగిన ప్రధాన సభ లో మళ్లీ కార్యదర్శి (సర్కార్యవాహ్) గా దత్తాత్రేయ హోసబలేని ఎన్నుకుంది.