telugu navyamedia

రాజకీయ

ఈనెల 6 నుంచి ఆ జిల్లాలో పూర్తి లాక్ డౌన్…

Vasishta Reddy
నెల రోజుల కిందటి వరకు తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే గత మూడు రోజులుగా దేశంలో రోజువారీ కేసుల

ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ…

Vasishta Reddy
మన దేశంలో మళ్ళీ రోజువారీ కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. అయితే ఇప్పటికే  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా ఎవరిని వదలకుండా అందర్నీ తన

తమిళనాడులో ఊపందుకున్న ప్రచారం…

Vasishta Reddy
తమిళనాడులో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రచారం ఊపందుకుంది.  డీఎంకే నేత స్టాలిన్ పెరంబూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు.  డీఎంకే నేత స్టాలిన్ కూతురి ఇంట్లో

రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతారు…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే అక్కడ మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో పార్టీలు జోరుగా

సన్యాసం తీసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ

Vasishta Reddy
ఈ కాలంలో ఎమ్మెల్యే కావడం మామూలు విషయం కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎన్నోన్నో పనులు చేస్తే కానీ ఎమ్మెల్యే కాలేరు. అలాగే ఎమ్మెల్యే

ఏపీలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్‌ : ఎస్ఈసీ నీలం సాహ్నీ

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

కేసీఆర్ స‌ర్కార్ చేత‌గానీ త‌నం వల్లే… సునీల్‌ ఆత్మహత్య

Vasishta Reddy
ప‌ట్ట‌భద్రుడు సునీల్ నాయ‌క్‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని… ముమ్మాటికీ కేసీఆర్ స‌ర్కార్ చేత‌గానీత‌నంతో చేసిన హ‌త్యేన‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం

నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారు…

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

ఎస్‌ఈసీకి షాక్‌ ఇచ్చిన జనసేన !

Vasishta Reddy
ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల

ఏపీ ప్రజలను జగన్‌.. ఏప్రిల్‌ ఫూల్‌ చేశాడు : లోకేష్‌

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్‌ పై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. గాల్లో మేడలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల…

Vasishta Reddy
ఈరోజు ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఇక, ఏప్రిల్ 8వ తేదీన

మరో ప్యాకేజీ తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం…

Vasishta Reddy
దాదాపు ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే అమెరికాలో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇప్పటికే