మేడ్చల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి పార్టీ
హనుమకొండ జిల్లా: లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదుపలేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
రాజకీయాల్లో తన చివరి కోరిక గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరు బీఆర్ఎస్ సమావేశంలో ఆయన
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో మొకాలు శాస్త్ర చికిత్స చేయించుకున్న మల్కాజ్ గిరి శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం
తెలంగాణలో వైయస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించటంతో ఆమెను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై
కేంద్ర హోంమంత్రి, అమిత్ షా తెలంగాణ టూర్.. కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ బీజేపీ, చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభ సక్సెస్ అవ్వడంతో
Ex Mp Chinta Mohan ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. త్వరలోనే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బాంబ్ పేల్చారు. తన స్నేహితుడి కుమారుడు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. బీజేపీ చేవెళ్లలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకోసం లండన్ వెళ్తున్నారు. ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురావాలని రాహుల్ గాంధీ భావిస్తుంటే ఆ పార్టీకిి గోవా లో పెద్ద షాక్ ఇచ్చింది. కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి