ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.
పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలిపిస్తే మోడల్ సెగ్మెంట్గా అభివృద్ధి చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్సభ నియోజకవర్గాల్లో
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో రిమాండ్కు వెళ్లి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) జారీ చేసిన సమన్లను
నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా ప్రతినాయకుడు పాత్రలో నటించిన చిత్రం ఏ.వి.ఎం. వారి “భూకైలాస్” సినిమా 20-03-1958 విడుదలయ్యింది. కర్ణాటక రాష్ట్రం లోని గోకర్ణం క్షేత్రం స్థలపురాణం
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీ, రెండో రోజు విచారణలో కీలక
తెలంగాణా గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె రాజీనామా తర్వాత, రాష్ట్రపతి తన
కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోగా, అధికార
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలంటూ BRS ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన