మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం
చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. దీంతో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజలకు 14 రోజుల రిమాండ్
చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. సాయంత్రం మెజిస్ట్రేట్ ముందుకు నిందితులను తీసుకు వెళ్లనున్నారు పోలీసులు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాపొలిస్లోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో గర్భిణి సహా ఐదుగురు మృతి చెందారు.
తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ జరిగింది. ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను అదుపులోకి
ఉత్తరప్రదేశ్ లోని బరేలి ప్రాంతానికి చెందిన జగన్ లాల్ యాదవ్ అనే 52 ఏళ్ల రైతు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1990 నుంచి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. దేశంలో పెళ్లికానీ
మన దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి.. ఇక, ఉత్తరప్రదేశ్లో వరుస ఘటనలు కలకలం
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిన్న సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అయితే…
చెన్నైలో తాగిన మైకంలో రైలులో నిద్రపోయిన మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అది కూడా రైలు బోగీలో ఈ దారుణానికి ఒడిగ ట్టారు. పూర్తి