telugu navyamedia

క్రైమ్ వార్తలు

మదనపల్లి ఘటనలో మూడో వ్యక్తి ప్రమేయం…?

Vasishta Reddy
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం

చెల్లె పైనే అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడు…

Vasishta Reddy
మన దేశంలో ఆడపిల్లల పై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కనీసం వారి ఇంట్లో కూడా వారికీ భద్రత ఉండటం లేదు. యతే చెల్లెలు పై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి

మదనపల్లి కూతుళ్ల హత్యల కేసు : భయంకర విషయాలు బయటపెట్టిన డాక్టర్లు !

Vasishta Reddy
చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. దీంతో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజలకు 14 రోజుల రిమాండ్‌

మదనపల్లి జంట హత్యల కేసు : అసలు గిట్టు విప్పిన నిందితులు

Vasishta Reddy
చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. సాయంత్రం మెజిస్ట్రేట్‌ ముందుకు నిందితులను తీసుకు వెళ్లనున్నారు పోలీసులు.

అమెరికాలో కాల్పులు.. గర్భిణితో సహా ఐదుగురి మృతి

Vasishta Reddy
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాపొలిస్‌లోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో గర్భిణి సహా ఐదుగురు మృతి చెందారు.

తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు

Vasishta Reddy
తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ జరిగింది. ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను అదుపులోకి

ఒక వ్యక్తి.. 10 పెళ్లిళ్లు… కానీ చివరకు

Vasishta Reddy
ఉత్తరప్రదేశ్ లోని బరేలి ప్రాంతానికి చెందిన జగన్ లాల్ యాదవ్ అనే 52 ఏళ్ల రైతు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  1990 నుంచి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. దేశంలో పెళ్లికానీ

భారీ పేలుడు… 10 మందికిపైగా మృతి !

Vasishta Reddy
బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సమీపంలో ఉన్న అబ్బలగెరి హుణసోడు గ్రామంలో గురువారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. అయితే… ఈ ప్రమాదంలో 10 మంది

యూపీలో 12 ఏళ్ల బాలికపై…?

Vasishta Reddy
మన దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి.. ఇక, ఉత్తరప్రదేశ్‌లో వరుస ఘటనలు కలకలం

పండుగపూట మరో విషాదం..గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

Vasishta Reddy
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిన్న సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అయితే…

రైలులో నిద్ర‌పోయిన మ‌హిళ‌ల‌పై సామూహిక అత్యాచారం…

Vasishta Reddy
చెన్నైలో తాగిన మైకంలో రైలులో నిద్ర‌పోయిన మ‌హిళ‌ల‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.. అది కూడా రైలు బోగీలో ఈ దారుణానికి ఒడిగ ట్టారు. పూర్తి

తెలంగాణలో మరో దారుణం.. ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను

Vasishta Reddy
కరీంనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో తల్లిని చేసాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకొమ్మంటే ముఖం చాటేసాడు సమీర్. ఓ షాప్ లో