బాల్యంలో అంటే 60, 70 ప్రాంతాల్లో మన మధ్యతరగతి ఇళ్లల్లో తరచుగా వినపడే మాటలు.. బంధువులు ఊరినుంచి రాగానే మంచినీళ్లిచ్చి, కుశల ప్రశ్నలు వేసినాక “పొద్దున్న ఎప్పుడనగా
😏గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని… 🥰తోటకూరకి వయ్యారం ఏక్కువ .. ఏందుకంటే నవనవ లాడతానని … 😏పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు
అమ్మలాంటి నిన్ను చూడాలనిపిస్తోంది. అక్కడ కరోనా ఎక్కువగా ఉందని చెబుతుంటే మనసు విలవలాడిపోతోంది. అవకాశం చిక్కితే ఒక్కసారైనా వచ్చిపోవాలనిపిస్తోంది. అందరి కష్టాల్ని తీర్చే అమ్మకి కష్టం వస్తే
అప్రియాతి అప్రియమైన, అపూజ్యనీయులైన చైనా బావగారికి, మీ వియ్యంకుడు ఛీత్కరించుకుంటూ… వ్రాయునది. కుశలమూ, కాకరకాయా ఏమీ లేవు. మీ దరిద్రాన్ని మాకంటగట్టాక మీరు క్షేమంగానే ఉండి ఉంటారు.
ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అన్ని కంపెనీలు వారి ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించాయి. ఈ క్రమంలోనే కొందరి ఫన్నీ వీడియోస్
అన్ని వ్యాపారమే అంటూ.. ఇంటిలో టీవీలు చూసే వారిని కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వమంటూ .. ఇష్టానికి రేట్లు పెంచేస్తున్నారు. దానికి తోడు డిటిహెచ్ అంటూ ప్రవేశపెట్టి, అందరికి