telugu navyamedia

సామాజిక

తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు చెల్లించాలి!

vimala p
హై కోర్టు తీర్పు ప్రకారం తల్లిదండ్రులు విధిగా పాతబకాయిలు, ఈ సంవత్సరం ఫీజులు చెల్లించి పాఠశాలలను, ఉపాధ్యాయులను ఆదుకోవాలని ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు

బాబ్రీ మసీదు తీర్పుపై ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్!

vimala p
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని

అందరూ నిర్దోషులైతే మసీదును కూల్చిందెవరు?: ఒవైసీ

vimala p
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని సీబీఐ

అత్యాచార ఘటనలపై యోగికి మోదీ ఫోన్

vimala p
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే

బాబ్రీ కూల్చివేత తుది తీర్పు వెల్లడి..నిందితులందరు నిర్దోషులే!

vimala p
డిసెంబ‌ర్ 6వ తేదీ, 1992 వ సంవత్సరంలో యోధ్య‌లోని బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ

దేశంలో కొనసాగుతున్న కోవిడ్… కొత్తగా 80,472 మందికి పాజిటివ్

vimala p
భారత్‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 80,472 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య,

కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం: శ్రీనివాసానంద

vimala p
దేవాలయాల్లో జరుగుతున్నా దాడులపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఆధ్వర్యంలో కాసేపట్లో శాంతి యజ్ఞం ప్రారంభం

“ప్రతిఘటన” పాటను గుర్తు చేస్తూ ఫేస్‌బుక్‌లో విజయ శాంతి పోస్ట్!

vimala p
ఉత్తరప్రదేశ్‌లో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు

సోనూ సూద్ కు అవార్డు.. చంద్రబాబు ప్రశంసలు!

vimala p
లాక్ డౌన్ సమయంలో లో దేశవ్యాప్తంగా ఎందరికో చేయూతనిచ్చి, ఆదుకున్న బాలీవుడ్ విలన్ సోనూ సూద్ కు తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్

తెలంగాణలో కొత్తగా 2,103 కోవిడ్ కేసులు

vimala p
తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కోవిడ్ కేసుల

ఐసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం..

vimala p
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ప‌రీక్ష ఈరోజు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనుంది. కంప్యూట‌ర్ ఆధారితంగా జరిగే ఈ ప‌రీక్ష‌కు తెలంగాణ,

కరోనా భారిన దగ్గుబాటి పురందేశ్వరి!

vimala p
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులతో పాటు పలువురు నేతలు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ