హై కోర్టు తీర్పు ప్రకారం తల్లిదండ్రులు విధిగా పాతబకాయిలు, ఈ సంవత్సరం ఫీజులు చెల్లించి పాఠశాలలను, ఉపాధ్యాయులను ఆదుకోవాలని ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే
దేవాలయాల్లో జరుగుతున్నా దాడులపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఆధ్వర్యంలో కాసేపట్లో శాంతి యజ్ఞం ప్రారంభం
ఉత్తరప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన 20 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రాష్ట్రంలో ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు
లాక్ డౌన్ సమయంలో లో దేశవ్యాప్తంగా ఎందరికో చేయూతనిచ్చి, ఆదుకున్న బాలీవుడ్ విలన్ సోనూ సూద్ కు తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కోవిడ్ కేసుల
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షకు తెలంగాణ,
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులతో పాటు పలువురు నేతలు కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ