telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

లోక్ సభ బరిలో ప్రధాన పార్టీల .. అభ్యర్థులు వీరే.. !

voilance jummalamadugu ycp tdp

ఎన్నికల నగారా మోగిన ఇన్నాళ్లకు అన్ని పార్టీలు తమతమ అభ్యర్థులను, వారు పోటీచేసే స్థానాలను ప్రకటించాయి. దీనితో ఏపీలో పూర్తి ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ స్థానాలుండగా, ప్రధానంగా పోటీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ల మధ్య నే ఉండటం విశేషం. ఈ పార్టీల అభ్యర్థుల మధ్య, ఏ నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ జరగనుందో.. మీరు ఒక అంచనా వేసుకోగలరు.

నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం
అరకు గొడ్డేటి మాధవి కిషోర్‌ చంద్రదేవ్‌
అమలాపురం చింతా అనురాధ గంటి హరీశ్
అనంతపురం తలారి రంగయ్య జేసీ పవన్ రెడ్డి
బాపట్ల నందిగం సురేశ్ శ్రీరాం మాల్యాద్రి
కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
హిందూపురం గోరంట్ల మాధవ్ నిమ్మల కిష్టప్ప
కడప అవినాశ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి
చిత్తూరు నల్లకొండగారి రెడ్డప్ప శివప్రసాద్
రాజంపేట పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి డీకే సత్యప్రభ
తిరుపతి పీ దుర్గా ప్రసాద్ పనబాక లక్ష్మి
నంద్యాల  బ్రహ్మానందరెడ్డి మాండ్ర శివానంద్ రెడ్డి
నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు
ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి శిద్ధా రాఘవరావు
నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు రాయపాటి సాంబశివరావు
గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గల్లా జయదేవ్
మచిలీపట్నం బాలశౌరి కొనకళ్ల నారాయణ
విజయవాడ పీ వరప్రసాద్ (పీవీపీ) కేశినేని నాని
ఏలూరు కోటగిరి శ్రీధర్ మాగంటి బాబు
నర్సాపూర్ రఘురామకృష్ణంరాజు వెంకట శివరామరాజు
రాజమండ్రి మార్గాని భరత్ మాగంటి రూప
కాకినాడ వంగా గీత చలమలశెట్టి సునీల్
అనకాపల్లి డాక్టర్ సత్యవతి ఆడారి ఆనంద్
విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ భరత్
విజయనగరం చంద్రశేఖర్ అశోకగజపతి రాజు
శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహన్ నాయుడు

Related posts