ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త మాన్సూన్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్-1312 ఆఫర్ను రూ.201 డిస్కౌంట్తో రూ.1111కే డబుల్ రీఛార్జీ ఆఫ్ ప్లాన్ ఓచర్ పేరిట అందిస్తోంది. ఈ ఆఫర్ను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల వినియోగదారులు వచ్చేనెల మూడో తేదీ వరకు వినియోగించుకోవచ్చు.
ఈ ఆఫర్ కింద ప్రతిరోజూ అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లను వినియోగించుకోవచ్చు. అందరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.