ప్రస్తుత కాలంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదంటున్నారు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు.
అయితే పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యాలకు గురియగుతున్నారంట. అందువలన వాటికి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.